Header Top logo

జనసేన రైతు దీక్ష

తుపాను వల్ల నష్టపోయిన రైతాంగానికి పరిహారంగా 35వేల రూపాయలు, తక్షణ సాయంగా రూ 10,000 ఇవ్వాలని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందన రాకపోవడంతో రైతాంగానికి అండగా నిలిచేందుకు ఈ రోజు పాతపట్నం కోర్ట్ జంక్షన్ లో నియోజకవర్గం ఇంఛార్జి శ్రీ గేదెల చైతన్య గారి ఆధ్వర్యంలో నిరశన దీక్ష చేపట్టడం జరిగినది.ఈ కార్యక్రమంలో మండల నాయకులు కోండ. సురేష్ గొల్ల . తిరుపతి రావు ,యుగంధర్ ,కార్తీక్ , సింహాచలం, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు…

Leave A Reply

Your email address will not be published.

Breaking