Header Top logo

టీడీపీని వీడి వైఎస్ఆర్ సీపీలో చేరిక

ఏపీ 39 టీవీ,
ఫిబ్రవరి- 25,

రాయదుర్గం మేజర్ న్యూస్:- రాయదుర్గం పట్టణం లోని సాయంత్రం పట్టణంలోని 15వ వార్డు ముత్తరాసి కాలనీలో టీడీపీ నుంచి 20 కుటుంబాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు వైఎస్ఆర్ ‌సీపీలో చేరారు
– ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ మెట్టు గోవిందరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ గౌని ఉపేంద్రరెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు.
– ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలన పట్ల ప్రజలు ఎంతో నమ్మకంతో పార్టీలు, కులమతాలకు అతీతంగా సంక్షేమ పథకాల వైపు ఆకర్షితులై వైఎస్ఆర్ సీపీకి మద్దుతు తెలుపుతున్నట్లు ప్రభుత్వ విప్ తెలిపారు
– లంచాలు, అవినీతి, అక్రమాలతో గత ఐదేళ్లు పట్టణంలోని వార్డుల్లో అప్పటి టీడీపీ పాలకులు ప్రజల రక్తం పీల్చి పబ్బంగడుపుకున్నట్లు ధ్వజమెత్తారు.
– కాలం చెల్లిన టీడీపీకి ఓటు వేస్తే వృధా అవుతుందని, ఈసారి జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు అధికార పార్టీకి చెందిన వైఎస్ఆర్ సీపీ కౌన్సిలర్ అభ్యర్థులను గెలుపించి పట్టణాభివృద్ధి కి తోడ్పాటు అందించాలన్నారు.
– కార్యక్రమంలో 15వ వార్డు అభ్యర్థి శ్రీ లక్ష్మీ, 16వ వార్డు అభ్యర్థి మమత, 12వ వార్డు అభ్యర్థి బండి అజయ్ పాల్గొన్నారు.

R.ఓబులేసు,
ఏపీ39టీవీ రిపోర్టర్,
రాయదుర్గం ఇంచార్జి

Leave A Reply

Your email address will not be published.

Breaking