Header Top logo

ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ప్రజలతో సమావేశాలు నిర్వహించిన -పోలీసులు

AP 39TV 23 ఫిబ్రవరి 2021:

అనంతపురం జిల్లాలో ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో సమస్యాత్మక గ్రామాల్లో ఎలాంటి సమస్యలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ప్రజలతో సమావేశాలు నిర్వహించి ప్రశాంతంగా జీవించాలని, అల్లర్లు, గొడవలు జోలికి వెళ్లవద్దని సూచిస్తున్న పోలీసులు.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking