Header Top logo

ఉగాది సందర్భంగా కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుని సన్నిధి

శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుని సన్నిధి.. తిరుమల తిరుపతి దేవస్థానంలో వేద పండితుల ఆశీర్వాదం తీసుకున్న రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కొడాలి నాని , శ్రీ కురసాల కన్నబాబు , టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి , ఎమ్మెల్యేలు, రాష్ట్ర పాఠశాల విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ సీఈవో ఆలూరు సాంబశివారెడ్డి వైఎస్ఆర్ సీపీ ముఖ్యనాయకులు పాల్గొన్నారు..

Leave A Reply

Your email address will not be published.

Breaking