Header Top logo

శిలా పలకాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే శ్రీదేవమ్మ

వెల్దుర్తి మండలం రామళ్ల కోట గ్రామంలో బస్టాండ్ ఆవరణంలో వైఎస్సార్ జెండా ను ఎగురవేసి, అనంతరం రైతు బరోసా కేంద్రానికి భూమి పూజ చేసి, శిలా పలకాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే శ్రీదేవమ్మ గారు పాల్గొన్న వైఎస్సార్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చెరుకులపాడు ప్రదీప్ రెడ్డి మరియు మండల కన్వీనర్ రవి రెడ్డి గ్రామ వైఎస్సార్ పార్టీ నాయకులు, పంచాయతీరాజ్ డీఈ,ఏఈ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking