Header Top logo

ఇళ్ల స్థలాల ఏర్పాట్లను పరిశీలించిన మోపిదేవి వెంకట రామణారావు

జగనన్న ఎంతో ప్రతిష్ఠాత్మకంగ చేపట్టిన పేదవారి కి సొంత ఇంటి కల కార్యక్రమం,డిసెంబర్ 25వ తేదీన భారీ ఎత్తున జరుగుతున్న ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం సందర్భంగా స్థలాల ఏర్పాట్లను పరిశీలించిన  , రాజ్యసభ సభ్యులు, కృష్ణ, గుంటూరు జిల్లాల వైయస్అర్ కాంగ్రెస్ పార్టీ రాజకియ పరిశీలకులు గౌ.శ్రీ. మోపిదేవి వెంకట రామణారావు గారు మరియు ఈ కార్యక్రమంలో, వైయస్అర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గడ్డం కృష్ణ గారు, వైయస్ అర్ సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు..

Leave A Reply

Your email address will not be published.

Breaking