పిల్లలు తిరిగే చోటే చెత్త, పట్టించుకోలేని అధికారులు – ASPF

AP 39TV 09 మే 2021:

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం లో ఉన్నటువంటి
వార్డ్ no 19 రాచప్ప బావి వీధిలో కాలువలు తీసి 6 రోజులు ఐన ఇంతవరకు ఎవరు పట్టించుకోకుండా చెత్తని అలాగే వదిలేసారు. దీని వల్ల చిన్న పిల్లలు అనారోగ్య భారిన పడుతున్నారు. దయచేసి అధికారులు గమనించి వీటిని వెంటనే తొలగించాలని కోరుకుంటూ ASPF ఆంధ్రప్రదేశ్ విద్యార్థి రక్షణ సమైఖ్య.

 

Comments (0)
Add Comment