తిరుమలలో గదుల ధరల పెంపు

తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకునే భక్తుకుల

ఇది పిడుగు లాంటి వార్త..

తిరుమలలో గదుల ధరలు పెంచుతుూ టీటీడి నిర్ణయం తీసుకుంది.

నారాయణగిరి రెస్ట్ హౌస్,1,2,3 లో గదుల ధరలు పెంచిన టీటీడీ.

▪️రూ.150 ధరలు వున్న ఒక్కో గదిని జీఎస్టీతో కలిపి రూ.1700 పెంచిన టీటీడీ.

▪️నారాయణగిరి రెస్ట్ హౌస్ 4 లో
ఒక్కో గది రూ. 750 నుండి జీఎస్టీతో కలిపి రూ.1700 పెంచిన టీటీడీ.

▪️నారాయణగిరిలో కార్నర్ షూట్
జీఎస్టీతో కలిపి రూ.2,200.

▪️స్పెషల్ టైప్ కాటేజెస్ లో రూ.750 వున్న గదిని జీఎస్టీతో కలిపి వు రూ. 2200 పెంచిన టీటీడీ.

▪️పెంచిన ధరలు ఈనెల 1వ తేదీ నుండి అమలు చేస్తున్న టీటీడీ.

 

Increase in room rates in Tirumala
Comments (0)
Add Comment