తాడిపత్రిలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి స్థానిక నాయకులతో చర్చిస్తున్న-జెసి పవన్ రెడ్డి

ap 39tv 13 ఫిబ్రవరి 2021:

తాడిపత్రిలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి స్థానిక నాయకులతో చర్చిస్తున్న ప్రముఖ తెలుగుదేశం నాయకులు జెసి పవన్ రెడ్డి. గెలుపే లక్ష్యంగా పనిచేయాలని స్థానిక నాయకులకు హితవు. గొడవలకు దూరంగా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలలో గెలుపుకు కృషి చేయాలని పిలుపు.

Comments (0)
Add Comment