అనంతపురం జిల్లా సేవ మందిర్ 220 కెవి సబ్ స్టేషన్ లో ట్రాన్స్ఫార్మర్ లో చెలరేగిన మంటలు

Ap 39 tv మార్చి 7
గుడిదబండ:- హిందూపురం, పరిగి,లేపాక్షి, చిలమత్తూరు సోమందేపల్లి.రోళ్ల అగలి మడకశిర గుడిబండ అమరాపురం మండలాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం
పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి నాలుగు గంటల సమయం పడుతుంది అని తెలిపిన విద్యుత్ శాఖ అధికారులు

కొంకల్లు శివన్న
రిపోర్టర్
Ap39tv news
గుడిబండ

Comments (0)
Add Comment