ప్రశాంతంగా ముగిసిన ఐఐఐటీ ప్రవేశ పరీక్ష

పుల్లలచెరువు మండల కేంద్రంలోని జెడ్పి ఉన్నత పాఠశాలలో 66 మంది అభ్యర్థులకు గానూ 65 మంది హాజరయ్యారు. ఇక్కడ తొలిసారిగా పరీక్షా కేంద్రాన్ని కేటాయించారు. పరీక్ష ప్రశాంతంగా ముగిసినట్లు అధికారులు తెలిపారు,..

PRAJAA NETRASNB MEDIA
Comments (0)
Add Comment