గుడిబండ మండల ప్రజలకు ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు – జి.సుధాకర్ యాదవ్, ఎస్.ఐ.

గుడిబండ మండల ప్రజలకు ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు
మండలం లోని ప్రజలు ఉగాది మరియు రంజాన్ పర్వదినాన్ని బంధు మిత్రులు & కుటుంబం తో కలిసి సుఖసంతోషాలతో మళ్ళీ వచ్చే సంవత్సరం దాకా గుర్తుండేలా జరుపుకోవాలని ఆశిస్తూ కొన్ని ముందస్తు జాగ్రత్తలు తెలియజేయడం జరిగింది.
1. ఎక్కువ మంది బెంగళూరు నుండి పండగకి వస్తారు కాబట్టి ప్రయాణ సమయంలో జాగ్రత్తగా మెలగండి.
2. బంధు మిత్రులు కలిశారు అని పేకాట ఆడటం అలాంటి వాటి జోలికి వెళ్ళకండి.
3.ఎవరైనా పేకాట ఆడినా ….ఆడించినా అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోబడును.
4. పండగ పూత సంతోషం తో గడపాల్సిన మీరు పేకాట ఆడి పోలీసులకు దొరికి బంధుమిత్రులు మరియు కుటుంబ సభ్యుల దగ్గర అవమానాలకు గురికాకండి.
5. ఎవరు పేకాట ఆడినా ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు.
*6.పండగ పూట లిక్కర్ తాగి అనవసరమైన గొడవలకు తావివ్వకుండా గుడిబండ మండల ప్రజలు ఎంతో పవిత్ర త తో సుఖసంతోషాలతో ఈ పండుగ ను జరుపుకుంటారని ఆశిస్తున్నాము.
ఇట్లు
జి.సుధాకర్ యాదవ్,
ఎస్.ఐ. గుడిబండ.

కొంకల్లు శివన్న
రిపోర్టర్
ఏపీ39టీవీ న్యూస్
గుడిబండ

 

Comments (0)
Add Comment