TRS కార్యకర్త కుమారుడి వివాహానికి హాజరైన ఎమ్మెల్యే వనమా

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:- సుజాత నగర్ మండలం గరీబ్ పేట గ్రామంలో TRS కార్యకర్త గంగుల వీరమల్లు కుమారుడి వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించిన గౌరవనీయులు కొత్తగూడెం ఎమ్మెల్యే శ్రీ వనమా వెంకటేశ్వరరావు గారు. ఈ యొక్క కార్యక్రమంలో సర్పంచ్ తురుసం సీతా, నున్న వెంకన్న, మాజీ సర్పంచ్ రాములు, రవి, తిరుపతి, ch. వెంకన్న, బుచ్చయ్య మరియు స్థానిక టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, వధూవరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

PRAJAA NETRASNB MEDIA
Comments (0)
Add Comment