సేవ మందిరంలో మాజీ ఎమ్మెల్యే కె తిప్పేస్వామి పార్థివ దేహానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించిన రఘువీరా

హిందూపురం:
సేవ మందిరంలో మాజీ ఎమ్మెల్యే కె తిప్పేస్వామి పార్థివ దేహానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించిన రఘువీరా అనంతరం వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు.మాజీ మంత్రి డాక్టర్ N రఘువీరారెడ్డి.మాజీ ఎమ్మెల్యే సుధాకర్

Comments (0)
Add Comment