ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తల్లి మృతి

 ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోదీ (100) మరణించింది. రెండు రోజుల క్రితం హీరాబెస్ ఆరోగ్యం క్షిణించింది. ఆమెను చికిత్స నిమిత్తం ఆహ్మదాబాద్ లోని యూఎన్ మెహతా ఇన్‍స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ రీసెర్చ్ సెంటర్ ఆసుపత్రిలో కుటుంబ సభ్యులు చేర్పించారు.

మెరుగైన వైద్య చికిత్స అందించిన వైద్యులు ఎప్పిటికప్పుడు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు.  బీజేపీ ఎమ్మెల్యేలు దర్శనాబెస్ వాఘెలా, కైశిక్ జైన్ ఆసుపత్రి వద్ద ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు.

ఇటీవలే హీరాబెన్ మోదీ వంద జన్మదినం సందర్భంగా ప్రధాని మోది వెళ్లి ఆశీర్వాదం తీసుకున్నారు.

 తల్లి మృతిపై ప్రధాని మోది భావోద్వేక వ్యాఖ్యాలు

‘‘మా తల్లి ఈశ్వరుడి పాదాల సన్నిదికి చేరింది. ఆమె జీవిత ప్రయాణం తపస్సు లాంటిది. మంచి బుద్దితో పని చేస్తూ జీవితాన్ని గడుపు అని నా తల్లి దీవించింది.’’

Prime Minister Narendra Modi's mother passed away / thewidenews.com / yatakarla mallesh
Comments (0)
Add Comment