మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన సీఎం శ్రీ వైయస్‌.జగన్

మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి నివాసంలో నివాళులు అర్పించిన సీఎం శ్రీ వైయస్‌.జగన్‌

బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, ఎంపీ మిథున్‌ రెడ్డి, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, ఎమ్మెల్యే జోగి రమేష్‌ హాజరు.

Comments (0)
Add Comment