టిఎస్ హైకోర్టు : ఎన్ కౌంటర్ కేసు ఫై హైకోర్టు స్టే..

మావోయిస్టు అగ్ర నేత ఆజాద్, జర్నలిస్ట్ హేమచంద్ర పాండే ఎన్కౌంటర్ కేసు ఫై హైకోర్టు స్టే..

ఆదిలాబాద్ కోర్టు ఇచ్చిన తీర్పు ఫై హైకోర్టు రివిజన్ పిటిషన్ వేసిన పోలీసులు..

ఎన్కౌంటర్ లో పాల్గొన్న పోలీసులపై కేసులు నమోదు చేయాలనీ గతంలో ఆదిలాబాద్ కోర్టు ఆదేశం.

29 మంది పై విచారణ జరపాలని గతంలో ఆదేశం..

ఆదిలాబాద్ కోర్టు ఇచ్చిన తీర్పు ఫై స్టే ఇచ్చిన హైకోర్టు.

High Court stay in encounter case..
Comments (0)
Add Comment