అమ్మవారి జ్యోతులను మోస్తూ అమ్మవారి సేవలో పాల్గొన్న ప్రభుత్వ విప్ మరియు రాయదుర్గం శాసనసభ్యులు కాపు రామచంద్రారెడ్డి

రాయదుర్గంలో జరిగిన శ్రీ చౌడేశ్వరీ అమ్మవారి పంచమ జ్యోతుల మహోత్సవాలలో అమ్మవారి జ్యోతులను మోస్తూ అమ్మవారి సేవలో పాల్గొన్న ప్రభుత్వ విప్ మరియు రాయదుర్గం శాసనసభ్యులు కాపు రామచంద్రారెడ్డి, చౌడేశ్వరిదేవి భక్తులందరూ కాపు రామచంద్రారెడ్డి గారు అందరిలో ఒకరుగా ఉత్సవాల్లో కలిసిమెలిసి పాల్గొనడం చాలా సంతోషం దాయకమని కొనియాడారు

 

Comments (0)
Add Comment