శ్రీశ్రీశ్రీ కొండమీద రాయుడు రథోత్సవం

బుక్కరాయసముద్ర మండల కేంద్రంలో వెలసిన శ్రీశ్రీశ్రీ కొండమీద రాయుడు రథోత్సవం మరియు ఉత్సవాలలో భాగంగా పూజా కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే శ్రీమతి జొన్నలగడ్డ పద్మావతి మరియు ఆలూరు రమణా రెడ్డి పాల్గొన్నారు.

Comments (0)
Add Comment