వైఎస్సార్సీపీలోకి జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి చేరిక

AP39TV జనవరి 29
గుడిబండ:- అమరాపురం మండలం లో తెలుగుదేశం మరియు కాంగ్రెస్ పార్టీ నుండి దాదాపు 300 కుటుంబాలు ఈరోజు మడకశిర ఎమ్మెల్యే డాక్టర్ ఎం తిప్పేస్వామి స్వామి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కెంకేర శ్రీనివాస్ రెడ్డి తెలిపారు

Comments (0)
Add Comment