కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న గుడిబండ తాహాసిల్దార్ సిబ్బంది

ap39tv న్యూస్, ఫిబ్రవరి 3: గుడిబండ:- కరోనా మహమ్మారి నుండి రక్షణ కొరకై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సిన్ ప్రవేశపెట్టిన విషయం తెలిసినదే అందులో భాగంగా గుడిబండ తహసిల్దార్ మహబూబ్ పీరరెవిన్యూ ఇన్స్పెక్టర్ రాంభూపాల్ రెడ్డి మరియు వీఆర్వోలు త్యాగరాజు స్వామి నాగరాజు రామప్ప రంగనాథ్ దీపారాణి తోపాటు తోపాటు 15 మంది కరోనా వ్యాక్సిన్ తీసుకున్నట్లు తహసిల్దార్ మహబూబ్ పీర రెవిన్యూ ఇన్స్పెక్టర్ రాంభూపాల్ రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ మరియు ఆశా వర్కర్లు ఎఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు.

 

 

 

 

కొంకల్లు శివన్న
రిపోర్టర్
Ap39tv
గుడిబండ

Comments (0)
Add Comment