సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలన

AP39TV-అనంతపురం, జనవరి 28 :

ఇంటింటికి రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఫిబ్రవరి 1 వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనంతపురం నగరానికి వస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి, మునిసిపల్ కమిషనర్ మూర్తి ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. గురువారం నగరంలోని జూనియర్ కళాశాల మైదానాన్ని పరిశీలించారు. సమయం తక్కువగా ఉన్న నేపథ్యంలో పనులు త్వరితగతిన చేపట్టాలని అధికారులకు సూచించారు.

cm jaganjagan mohan reddyysrcp followers
Comments (0)
Add Comment