గుత్తి ఏపీ బాలయోగి గురుకుల పాఠశాల లో గణతంత్ర దినోత్సవం వేడుకలు

అనంతపూర్ జిల్లా ఆంధ్రప్రదేశ్ పాఠశాలల పేరెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గుత్తి ఏపీ బాలయోగి గురుకుల పాఠశాల లో గణతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగినది ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీనివాసులు గారు మరియు వైస్ ప్రిన్సిపల్ సదానంద గారు సీనియర్ హిందీ టీచర్ మహాలక్ష్మి మేడం గారు మరియు స్కూల్ సిబ్బంది పాల్గొనడం జరిగినది మరియు ఆంధ్రప్రదేశ్ పాఠశాలలో పేరెంట్స్ అసోసియేషన్. జిల్లా అధ్యక్షులు చిన్న ఆంజనేయులు. జిల్లా ఉపాధ్యక్షులు బంగి ఓబుళపతి , జిల్లా కార్యదర్శి గడ్డం శ్రీనివాసులు , అదేవిధంగా కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రత్యేకమైన చొరవ తీసుకొని గౌరవనీయులు డి సి ఓ బాలాజీ నాయక్ సార్ గారు ఆదేశాల మేరకు విద్యార్థులకు అన్ని వసతులు కలిపిస్తున్న అందుకు స్టాఫ్ నర్స్ లావణ్య గారికి స్కూల్ సిబ్బంది వారికి APPPA టీం తరఫున ధన్యవాదాలు

Comments (0)
Add Comment