ఇన్ స్పెక్టర్ సుధాకర్ పై కేసు నమోదు

హైదరాబాద్ అంబర్ పేట్ ఇన్ స్పెక్టర్ సుధాకర్ పై కేసు నమోదు అయింది.

ల్యాండ్ వ్యవహారంలో సుధాకర్ పై వనస్థలీపురం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.

మహేశ్వరంలో భూమి ఇప్పిస్తానని ఓ ఎన్ఆర్ఐని సుధాకర్ మోసం చేశారు.

నకిలీ ఎమ్మార్వోను సృష్టించి ఎన్ఆర్ఐ దగ్గర డబ్బులు కాజేశారు.

సస్పెండ్ అయిన ఓ ఆర్ఐతో కలిసి ఇన్ స్పెక్టర్ సుధాకర్ ల్యాండ్ వ్యవహారాన్ని నడిపినట్లు తెలుస్తోంది.

ఆ ఎన్ఆర్ఐ నుంచి ఇన్ స్పెక్టర్ సుధాకర్ రూ.54 లక్షలు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి.

ఈ మేరకు సుధాకర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

A case has been registered against Inspector Sudhakar
Comments (0)
Add Comment