సుజాతనగర్ మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా పరీక్షలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:- సుజాతనగర్ మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం 89 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 5 గురికి కరోనా పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. పాజిటివ్ వచ్చిన భక్తులకు హోమ్ ఇసొలేషన్ ఉండాలని వైద్యులు తెలిపారు. ప్రజలందరూ కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండి భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించాలని వైద్యులు సూచించారు.

PRAJAA NETRASNB MEDIA
Comments (0)
Add Comment