శ్రీ సాయి సిద్ధార్థ హై స్కూల్ విద్యార్థి నీట్ లో ఎంబీబీఎస్ ర్యాంకు

గిద్దలూరు మేజర్ న్యూస్ గిద్దలూరు నగర పంచాయతీ లోని శ్రీ సాయి సిద్ధార్థ త్రివేణి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు నల్ల బండ బజార్ కు చెందిన షేక్ అస్ర నజీన్ నీటిలో ఎంబీబీఎస్ సీటు వచ్చినందుకు సాయి సిద్ధార్థ హై స్కూల్ కరస్పాండెంట్ ముడియం నారాయణరెడ్డి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు అభినందించారు నిమ్రా ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్స్ ఎన్,ఐ,ఎం,ఎస్ విజయవాడ..పి కొండయ్య  ప్రజా నేత్ర రిపోర్టర్..

PRAJAA NETRASNB MEDIA
Comments (0)
Add Comment