శభాష్ వాలేంటర్…!

కర్నూల్ జిల్లా ప్యాపిలి పట్టణంలో రెండవ సచివాలయనికి చెందిన హేమలత అనే ఆమెకిఅనారోగ్యంవల్ల కర్నూల్ ప్రభుత్య వైద్య శాలలో చేరడం వల్ల ఆమె అనారోగ్య పరిస్థితి అర్థం చేసుకొని వాలేంటర్ కర్నూల్ ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి ఆమెకు పింఛన్ ఇచ్చినారు. ప్రజానేత్ర న్యూస్ రిపోర్టర్ Sm బాషా ప్యాపిలి.

PRAJAA NETRASNB MEDIA
Comments (0)
Add Comment