రికార్డుల ను పరిశీలించిన నాగర్ కర్నూల్ ఎంపీ

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రం ఎంపీడీవో కార్యాలయంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు తీరు మరియు వాటి నిర్వహణ అధికారులను అడిగి రికార్డుల ను పరిశీలించిన నాగర్ కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు మరియు ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి
ఈ కార్యక్రమంలో ఎం పి డి ఓ మరియు అధికారులు తదితరులు ఉన్నారు.

PRAJAA NETRASNB MEDIA
Comments (0)
Add Comment