మైనర్ ప్రేమ జంట ఆత్మహత్య

జనగామ జిల్లా,పాలకుర్తి మండల కేంద్రంలోని ఎర్రమల్లయ్య కుంట సమీపంలో నివాసముంటున్న బుడగ జంగాల కాలనీలో అర్ధరాత్రి ఇద్దరు మైనర్లు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. చరుల్లా అంజి వయసు17, శిరీషాల లక్ష్మి వయసు16.వీళ్ళు గత కొంత కాలంగా ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు.ఈ తరుణంలో అమ్మాయి కుటుంబసభ్యులు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు.ఈవిషయం తెలిసిన ప్రేమికులు మన కుటుంబ సభ్యులు ప్రేమపెళ్ళికి ఒప్పుకోరని..ఇకమనం కలిసి జీవించలేమని..ఆ ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు.ఎస్.ఐ.సతీష్ గారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.రిపోర్టర్:జి.సుధాకర్

PRAJAANETRASNB MEDIA
Comments (0)
Add Comment