మృతుని కుటుంబాన్ని పరామర్శించిన దుబ్బాక ఎమ్మెల్యే

దుబ్బాక నియోజకవర్గం కమ్మర్ పల్లి గ్రామంలో ఇటీవల మృతి చెందిన పంబాల కొండల్ గారి కుటుంబాన్ని పరామర్శించి ఆర్ధిక సహాయాన్ని అందించి వారి కుమార్తె ఉన్నత చదువుకు కావాల్సిన సహాయ సహకారాలను అందిస్తానని హామీ ఇచ్చిన దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు..దుబ్బాక ప్రజా నేత్ర న్యూస్ రిపోర్టర్ విజయ్ కుమార్..

PRAJAANETRASNB MEDIA
Comments (0)
Add Comment