మానవత్వాన్ని చాటుకున్నా డ్రైవర్ ప్రసాద్

కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రానికి చెందిన ప్రసాద్ అనే డ్రైవర్ రామయం పేట్ -నార్సింగ్ మద్యలో మలవిసర్జన కి వెళ్తున్న క్రమంలో లో సెల్ఫోన్ మొగుతుండడంతో గుర్తుపట్టి సెల్ఫోన్ స్వాధీనం చేసుకొని వెంటనే ఫోన్ ఎవరిది అయితే ఉందో వారికి ఫోన్ ద్వారా సమాచారం అందించి తన మానవత్వాన్ని ఫోన్ సంబంధికులు ఐఆర్ ఎస్ క్యడర్ చెందిన వెంకటేశ్వరరావు కామారెడ్డి కి వచ్చి ఎస్ఐ చేతులమీదుగా సెల్ఫోన్ అందించారు. అందుకు గాను పారితోషికాన్ని ప్రసాద్ పుచ్చుకున్నారు ఎస్సై శేఖర్ మాట్లాడుతూ ప్రసాద్ తన మానవత్వాన్ని చాటుకున్నాడని , ఎంతో గమనార్హం అని అభినందించారు ఎవరైనా ఇలాంటి పనులు చేసి అందరి మనసులు మెప్పించాలని కోరారు.

 

PRAJAA NETRASNB MEDIA
Comments (0)
Add Comment