మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కి స్వాగతం పలికిన చిరిమర్రిలో గ్రామస్తులు

ముదిగొండ మండలం మాజీ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, పండ్రేగుపల్లి, చిరిమర్రిలో గ్రామస్తులు  స్వాగతం పలికారు,ఈ కార్యక్రమం లో ముదిగొండ మండలం నాయకులు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు ?ప్రజానేత్ర ముదిగొండ రిపొర్టర్ ఆర్ పి రమేష్.

PRAJAA NETRASNB MEDIA
Comments (0)
Add Comment