బిజెపి లోకి చేరికలు

కాటారం మండలం భారతీయ జనతాపార్టీ మంథని నియోజకవర్గ ఇంచార్జ్ రేండ్ల సనత్ కుమార్ ఆధ్వర్యంలో కాటారం మండలం చింతకాని ప్రస్తుత కాంగ్రెస్ ఎంపీటీసీ సభ్యురాలు కుడుముల విజయారెడ్డి ఈరోజు హైదరాబాద్ లో భారతీయ జనతా పార్టీ కార్యాలయం లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ మరియు రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు మాజీ ఎంపీ. వివేక్ వెంకటస్వామి పార్టీ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించడం జరిగింది..

రిపోర్టర్. జూకంటి గణేష్.

PRAJAA NETRASNB MEDIA
Comments (0)
Add Comment