నూతనంగా బాధ్యతలు చేపట్టిన హోళగుంద తహ శీల్దార్ శేషు ఫన్నీ…

ఆలూరు పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో హోళగుంద మండలం త‌హ‌శీల్దార్‌ శేషు ఫన్నీ గారు నూతనంగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రివర్యులు శ్రీ గుమ్మనూరు జయరామ్ గారిని మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది.
ప్రజలు,నాయకులు మంత్రి గారిని కలిసి పలు సమస్యలు పరిష్కరించాలని మంత్రి గారిని కోరారు.

ప్రజా నేత్ర రిపోర్టర్ శేఖర్ ఆలూరు.

 

PRAJAA NETRASNB MEDIA
Comments (0)
Add Comment