నీట మునిగిన పంటలను పర్శీలించిన వైస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు

దర్శి నియెజకవర్గ MLA శ్రీ మద్దిశెట్టి వేణుగోపాల్ గారి ఆదేశల మిరకు దొనకొండ మండలం చండవరం గ్రామ పంచాయతీ లో తుఫాన్ వల్లనా నీట మునిగిన వరి పంటను బొప్పాయి పాటలను పరిశీలించిన దొనకొండ మండల ఇంచార్జ్ మురళీ గారు మరియు మాండలం వైస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు..

Comments (0)
Add Comment