ఢిల్లీలో పోరాడుతున్న రైతులకు మద్దతుగా చీమకుర్తి రైతులు

నూతనవ్యవసాయచట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో పోరాడుతున్న రైతులకు మద్దతుగా చీమకుర్తిలో 2 వ రోజు దీక్షలను రైతుసంఘం జిల్లా ఉపాధ్యక్షులు కొల్లూరి వెంకటేశ్వర్లు,మండల కార్యదర్శి క్రిస్టిపాటి కోటిరెడ్డి ప్రారంభిచారు.రైతులు కుమ్మిత శ్రీనివాసులురెడ్డి,మాదాల నారాయణ,క్రిస్టిపాటి శ్రీనివాసులురెడ్డి,ముంగమూరి ఆంజనేయులు,పొన్నపల్లి ఏడుకొండలు దీక్షలలో కూర్చున్నారు.ప్రజా నేత్ర రిపోర్టర్ చీమకుర్తి సి.వి.ఎన్. ప్రసాద రావు..

PRAJAA NETRASNBMEDIA
Comments (0)
Add Comment