చారిత్రాత్మకంగా – పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ

తుగ్గలి మండలం మారెళ్ళ గ్రామం లో జరిగిన భూమి పట్టా పంపిణీ కార్యక్రమంలో భాగంగా వైఎస్సార్ జగనన్న కాలనీ లో మొక్కలను నాటిన ఎమ్మెల్యే శ్రీదేవమ్మ గారు ,అనంతరం పేద అక్క చెల్లెళ్ల కు వారికి కేటాయించిన ఇంటి స్థలాల వద్దకు వెళ్ళి పట్టాల పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని 8500 పట్టాలు ఇస్తున్నామని,10వేల మందికి గృహాలు మంజూరయ్యాయి అని ఎమ్మెల్యే గారు తెలియజేశారు. ఈ కార్య్రమంలో ఎమ్మెల్యే గారి తనయుడు కంగాటి రాం మోహన్ రెడ్డి,స్పెషల్ కలెక్టర్ జె.రామ స్వామి, పత్తికొండ నియోజకవర్గ స్పెషలాఫీసర్ శ్రీ వాణి,హౌసింగ్ డీ ఈ గురు ప్రసాద్, సర్కిల్ ఇన్స్పెక్టర్ డి.వి నారాయణ రెడ్డి, మరియు మండల కన్వీనర్ నాగేష్ యాదవ్,జిల్లా నాయకులు, తుగ్గలి మండల వైయస్ఆర్ పార్టీ నాయకులు,మారెళ్ల గ్రామ వైఎస్ఆర్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు..ప్రజా నేత్ర రిపోర్టర్ ??మౌలాలి వెల్దుర్తి.

PRAJAA NETRASNB MEDIA
Comments (0)
Add Comment