గిరిజనేతరుల చెలరేగిన వివాదం

పశ్చిమగోదావరి బుట్టాయగూడెం రెడ్డిగూడెం ప్రాంతంలో గిరిజన, గిరిజనేతరుల చెలరేగిన వివాదం వారు ఒకరిపై దాడిలో ఇరువురు కర్రలు వంటి ఆయుధాలతో దాడులు చేసుకోవడంతో గాయాలపాలయ్యారు. పోలీసులు పరిస్థితిని చక్క దిద్దుతున్నారు.

PRAJAA NETRASNB MEDIA
Comments (0)
Add Comment