ఉదయం నాలుగు గంటలకే పింఛన్ పంపిణీ

కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామళ్లకోట గ్రామం లో హైదరాబాద్ నుంచి వచ్చిన వ్యక్తికి ఉదయం నాలుగు గంటలకి పింఛన్ పంపిణీ చేసిన వాలంటీర్ రామచంద్రుడు..

PRAJAA NETRASNB MEDIA
Comments (0)
Add Comment