ఇల్లంతకుంట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ 136 ఆవిర్భావ దినోత్సవం

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం లో సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి చేసిన సేవలను కొనియాడారు పేద ప్రజలకు జీవితలో వెలుగును నింపిన పార్టీ కాంగ్రెస్ పార్టీ గరీబ్ హఠావో నినాదంతో బ్యాంక్ లను విలీనం చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పసుల వెంకట్ జిల్లా ఉపాధ్యక్షుడు చిట్టి ఆనంద్ రెడ్డి నియెజికవర్గ యూత్ కాంగ్రెస్ అద్యక్షుడు అనంతగిరి వినయ్ మండల ఎస్సి సెల్ అధ్యక్షుడు బడుగు లింగం సీనియర్ నాయకులు విరేశం సురేందర్ రెడ్డి జుట్టు నగేష్ మండల మైనార్టీ సెల్ అధ్యక్షుడు మంజూర్ అలీ అక్కనపల్లి సురేష్ న్యాత బాబు అనిల్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు. బొల్లం సాయిరెడ్డి మాడల్ రిపోర్టర్.

PRAJAA NETRASNB MEDIA
Comments (0)
Add Comment