అభివృద్ధివైపు- పత్తికొండ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవమ్మ పత్తికొండ నియోజకవర్గంలో 65 కోట్లు అభివృద్ధి పనులకు సీఎం ఆమోదం పత్తికొండ ప్యాపిలి డబల్ రోడ్డు నిర్మాణానికి 45 కోట్లు ,చెరుకులపాడు గ్రామం వద్ద హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి 20.5 కోట్లుమంజూరు అలాగే పత్తికొండ పట్టణంలో పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటుకు ఆమోదం తెలిపిన సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ గారు కృతజ్ఞతలు తెలిపారు.

PRAJAA NETRASNB MEDIA
Comments (0)
Add Comment