అన్నపురెడ్డి పల్లి ఎస్సై ని శాలువా తో సత్కరించిన మద్దిశెట్టి సామేలు, HRCI బృందం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అన్నపురెడ్డి పల్లి ఎస్సై తిరుపతిరావు గారిని భారత మానవ హక్కుల మండలి తరపున శాలువా తో సత్కరించిన మద్దిశెట్టి మరియు HRCI బృందం..ఈ కార్యక్రమంలో HRCI రాష్ట్ర వైస్ చైర్మన్ ఇనపనూరి శ్రీనివాస్, HRCI సత్తుపల్లి నియోజకవర్గ ఇన్చార్జి ఇనపనూరి నవీన్, తదితరులు పాల్గొన్నారు.

ప్రజా నేత్ర రిపోర్టర్ జోసఫ్ కుమార్

PRAJAA NETRASNBMEDIA
Comments (0)
Add Comment