అనారోగ్యంతో సిపిఎం పార్టీ శాఖ కార్యదర్శి బండారి లీలమ్మ మృతి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం నాకిరిపేట గ్రామం సిపిఎం పార్టీ శాఖ కార్యదర్శి బండారి లీలమ్మ
అనారోగ్యంతో ఈ రోజు డిసెంబర్ 27 నా మరణించారు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య గారు సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ఏజే రమేష్ గారు నివాళులర్పించారు బండారి లీలమ్మ ఆ గ్రామంలో మహిళా సమస్యల పైన సిపిఎం పార్టీ ఇచ్చిన కార్యక్రమం లో చురుకైన పాత్ర పోషించారని సమస్యల పైన నిరంతరం తన ప్రాణాలు పోయేంతవరకు సిపిఎం పార్టీ కార్యక్రమంలో పాల్గొన్నారని జిల్లా కార్యదర్శి కొనియాడారు సిపిఎం మండల నాయకులు వెంకటేశ్వర్లును ఆ కుటుంబాన్ని ఫాదర్ చారు ప్రతి మనిషి పుట్టక తప్పదు మరణించడం తప్పదు అందువల్ల ధైర్యంగా ఉండాలని సహజం ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక రోజు పోతారని అందువల్ల ధైర్యంగా ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో సి ఐ టి యు జిల్లా అధ్యక్షులు అప్పారావు గారు సిపిఎం పార్టీ బూర్గంపాడు మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు మణుగూరు పినపాక పాల్వంచ మండల కార్యదర్శిలు దొడ్డ రవి కాటు బోయిన నాగేశ్వరావు నిమ్మల ఎంకన్న మండల కమిటీ సభ్యులు భయ్యా రాము దామోదర్ రెడ్డి పి రామనాథం గుంటక కృష్ణ బర్ల తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు..

ప్రజా నేత్ర రిపోర్టర్ జోసఫ్ కుమార్

 

PRAJAA NETRASNB MEDIA
Comments (0)
Add Comment